ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Tag: AP Politics News
ఏలూరు నుంచే మళ్లీ పాదయాత్ర: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన
మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, ప్రభుత్వంపై విమర్శలు, బడ్జెట్ వ్యాఖ్యలు ఈ కథనంలో.
మంగళగిరి ప్రీమియర్ లీగ్–4లో సందడి చేసిన మంత్రి నారా లోకేశ్
సంక్రాంతి సందర్భంగా మంగళగిరి భోగి ఎస్టేట్స్లో జరిగిన మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ పోటీలకు హాజరైన మంత్రి నారా లోకేశ్ టాస్ వేసి, సరదాగా క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.