నంద్యాల జిల్లాలో రాజకీయ పరిణామం. వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ బలోపేతం అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tag: AP Political News
31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు – ఏపీలో వేడెక్కుతున్న చర్చలు
కేంద్రం ప్రవేశపెట్టిన 31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. చంద్రబాబు, జగన్ కేసుల ప్రస్తావనతో ఈ బిల్లుపై వేడెక్కిన వాదోపవాదాలు. జగన్కే ఎక్కువ ప్రమాదం ఉందన్న విశ్లేషణ.
గల్లా జయదేవ్ రీఎంట్రీకి సంకేతాలు – టిడిపిలో తిరిగి చేరే అవకాశమా?
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ రీఎంట్రీకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, లోకేష్తో వేదిక పంచుకోవడం, కాణిపాకం ఆలయ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ టిడిపిలోకి చేరతారని ఊహాగానాలు బలపరుస్తున్నాయి.
“మద్యం కుంభకోణంలో జగన్ దొరికిపోయాడు: సిట్ నివేదికపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు”
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, జగన్ కూడా ఈ కేసులో ఇరుకున్నాడని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం చదవండి.
వైసీపీ నేతల అయోమయం – కార్యకర్తల్లో పెరుగుతున్న గందరగోళం
జమిలీ ఎన్నికలు వస్తాయని ఒక వైపు వైసీపీ నేతలు చెబుతుంటే, మరోవైపు జగన్ రెడ్డి 2028లో పాదయాత్ర చేస్తారని అంటున్నారు. ఈ దిశాహీనతతో కార్యకర్తల్లో తీవ్ర అయోమయం నెలకొంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు: “ఇదొక గేమ్ ఛేంజర్”
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టోల్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పాస్ను ఆగస్ట్ 15 నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.3,000 […]