ఏలూరులో దారుణం: రౌడీ షీటర్లు యువతిని కిడ్నాప్ చేసి సచివాలయంలో అత్యాచారం

ఏలూరులో ఇద్దరు రౌడీ షీటర్లు ఓ యువతిని కిడ్నాప్ చేసి గ్రామ సచివాలయంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు. దర్యాప్తు వేగవంతం.

జగన్ మీడియాపై పోలీసు కేసు నమోదు..!?

పొన్నూరు లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఏలూరి చెన్నయ్య ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై కేసు నమోదైంది. దొంగతనం కేసులో తప్పుడు ప్రచారం చేసి పరువు నశింపజేశారని ఆరోపణ. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును కూడా అనవసరంగా లాగారంటూ కేసు.

సీఎంకే లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్య డిస్మిస్ – ఏపీ పోలీసు శాఖలో కలకలం

సీఐ శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే పరువునష్టం పేర్కొంటూ రూ.1.45 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపిన ఘటన పోలీసు శాఖలో సంచలనం. కర్నూలు రేంజ్ DIG ఆదేశాలతో ఆయనను విధుల నుంచి తొలగించారు. వివరణాత్మక వివరాలు ఇక్కడ చదవండి.

ఆంధ్రప్రదేశ్‌లో “ఆపరేషన్ ట్రేస్”: తప్పిపోయిన బాలికల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తప్పిపోయిన బాలికల కోసం ‘ఆపరేషన్ ట్రేస్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. మహిళా, బాలల భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆగస్ట్ 1 నుంచి 31 వరకు కొనసాగనుంది