రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన చర్యలు ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ సరిదిద్దడం, సీసీ కెమెరాలు, స్పీడ్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు.
Tag: ap news
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి – కోవర్ట్ ఆపరేషన్లో ఉన్నారా? రాజకీయ వర్గాల్లో వేడెక్కే చర్చలు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయంగా నిశ్శబ్దం కొనసాగిస్తుండగా, లిక్కర్ కేసు, కూటమి నేతలతో సంబంధాలు, జగన్తో దూరం—ఈ అంశాలపై రాజకీయ వర్గాల్లో కోవర్ట్ ఆపరేషన్ అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ.
మోంతా తుఫాన్ ప్రభావం తగ్గింది – ప్రభుత్వం అప్రమత్తంగా, ప్రజలకు రక్షణ కవచంలా చర్యలు
మోంతా తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యలు, సీఎం చంద్రబాబు పర్యవేక్షణ, మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలో ఉన్న వివరాలు ఇక్కడ చదవండి.
“జగన్ ఇంటికి వెళ్లితే మెడలో కండువా వేసేశారు!” – నిహార్ కపూర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్
నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ జగన్ను కలిసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ కండువా పెట్టినదెందుకు అన్న ప్రశ్నతో, ఆయన మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
కడప స్టీల్ ప్లాంట్ కు జీవం పోసిన ప్రభుత్వం: JSW ప్రతిపాదనకు ఆమోదం, శరవేగంగా నిర్మాణం
వైఎస్సార్ కడప జిల్లా వాసులకు గుడ్ న్యూస్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. JSW ప్రతిపాదనలకు ఆమోదం, నిర్మాణ పనులు వేగవంతం.
చిత్తూరులో ఏనుగుల దాడి కలకలం: రైతు మృతి, నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం
చిత్తూరు జిల్లా కొత్తూరులో ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. అటవీశాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఏపీ కేబినెట్లో సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు గట్టిగా హెచ్చరిక!
జూలై 2025లో ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ కుట్రలపై గట్టిగా స్పందించాలని సూచించారు.
చిత్తూరులో భారీ మోసం: రెండో భర్తగా నమ్మించి రూ.28 కోట్లు కాజేశాడు
భర్త, కొడుకు మరణంతో ఒంటరిగా మారిన నాగమణిని రెండో పెళ్లి పేరుతో మోసగించిన కుతంత్రం చిత్తూరులో బయటపడింది. కోటీశ్వరుడిని నమ్మిస్తూ రూ.28 కోట్ల ఆస్తిని కాజేసిన కేటుగాడు ఎలా మోసం చేశాడో తెలుసుకోండి.
అనకాపల్లిలో విషాదం: 100 కిలోల చేప కోసం వేటలో గల్లంతైన యువ మత్స్యకారుడు
అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద సముద్రంలో చేపల వేట సందర్భంగా 26 ఏళ్ల యువ మత్స్యకారుడు ఎర్రయ్య గల్లంతు. 100 కిలోల చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో విషాదం అలుముకుంది.
పాయకరావుపేట: హాస్టల్లో బొద్దింక భోజనం.. హోంమంత్రి అనిత ఆగ్రహం
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు స్వయంగా ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్వస్థలమైన పాయకరావుపేట నియోజకవర్గంలో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్ను సందర్శించిన అనిత, విద్యార్థినులతో […]