విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే Venky77 సినిమా టైటిల్గా ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే పేరు ప్రచారంలో ఉంది. హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.
Tag: ap news hunt
‘పెద్ది’కి పెద్దెత్తున్న హైప్: నెట్ఫ్లిక్స్ భారీ ఒప్పందం
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారు ₹130 కోట్లకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్. ‘చికిరి చికిరి’ పాట 100M వ్యూస్ దాటుతూ హైప్ పెంచింది.
పార్లమెంట్లో పెంపుడు కుక్కతో రేణుకా చౌదరి.. “కరిచేవాళ్లు లోపలే” వ్యాఖ్యలతో దుమారం
పార్లమెంట్లో పెంపుడు కుక్కను తీసుకువచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్టాపిక్. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చర్యలు డిమాండ్ చేసింది.
పరువుహత్యపై దేశాన్ని కదిలించిన ఘటన: ప్రియుడి మృతదేహానికే పెళ్లి తంతు చేసిన యువతి
నాందేడ్లో పరువుహత్య కలకలం రేపింది. ప్రేమించిన యువకుడిని హత్య చేసిన కుటుంబం, అతని అంత్యక్రియల వద్దే ప్రేయసి పెళ్లి తంతు చేసి సంచలనం సృష్టించింది. కేసులో ఆరుగురు అరెస్ట్.
కారు కొనేవాళ్లకు ముఖ్య సూచన: Form 27D, 26AS తో రీఫండ్ ఎలా పొందాలి
10 లక్షలపై కార్ కొనుగోలుపై డీలర్లు కట్ చేసే 1% TCS మొత్తాన్ని పూర్తిగా రీఫండ్గా పొందే విధానం, అవసరమైన ఫారాలు, క్లెయిమ్ ప్రక్రియ వివరాలు.
సింగిల్ కస్టమర్లకు నో ఎంట్రీ : దక్షిణ కొరియా రెస్టారెంట్ బోర్డు వైరల్ – నెట్లో హాట్ డిబేట్
దక్షిణ కొరియాలోని యోసు నగరంలోని ఒక నూడిల్స్ రెస్టారెంట్ సింగిల్ కస్టమర్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ బోర్డు ఎందుకు? నెటిజన్ల స్పందన ఎలా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Ashwani Anand: సంతోషంగా పెళ్లి చేసుకున్న జంటపై పోక్సో కేసా? అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
అలహాబాద్ హైకోర్టు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసింది. విచారణ పేరుతో సంతోషంగా జీవిస్తున్న దంపతులను వేధించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాలు, కోర్టు వ్యాఖ్యలు తెలియజేస్తూ పూర్తి కథనం.
ఏపీలో ఎస్సీ ఉద్యోగులకు తీపికబురు: ప్రమోషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు ఏపీ ప్రభుత్వం నూతన సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఏప్రిల్ 18 నుంచి మూడు గ్రూపుల ఆధారంగా రిజర్వేషన్లు అమల్లోకి. మహిళలకు 33 1/3% రిజర్వేషన్ వర్తింపు. ఉద్యోగుల్లో సంతోషం.
‘డిజిటల్ అరెస్ట్’ ముఠా సభ్యులు అరెస్టు..! భీమవరం పోలీసుల విజయం.
భీమవరం పోలీసులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా 13 మందిని అరెస్ట్ చేశారు. విశ్రాంత ప్రొఫెసర్ నుంచి రూ.78 లక్షలు దోచుకున్న కేసులో రూ.42 లక్షలు స్వాధీనం, మరో రూ.19 లక్షలు ఫ్రీజ్. అనుమానాస్పద కాల్స్కు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ హెచ్చరిక.
ఉచిత బస్సులపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు: “ఉచితాలు ఎవరు అడిగారు?”
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటు అభిప్రాయం. రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టే ముందుగా కావాలని, ఉచితాలు అప్పుల బరువు అని ఆయన గుర్తు చేసినట్టు వార్త.