రీల్స్ మోజు.. రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటల పాటు రైళ్లకు అంతరాయం

రంగారెడ్డి జిల్లా:సోషల్ మీడియా ఫేమ్ కోసం కొందరు యువతులు, యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువతి కేవలం రీల్స్ కోసం రైలు పట్టాలపై కారు నడిపించి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈ ఘటన […]

భార్యతో గొడవలతో రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన మాజీ సైనికుడు – తమిళనాడులో విచిత్ర ఘటన

తిరువణ్ణామలై (తమిళనాడు):కుటుంబ కలహాలు ఒక్కోసారి ఎవరూ ఊహించని నిర్ణయాలకు దారితీస్తాయి. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. భార్యతో జరుగుతున్న విభేదాలకు విసిగిపోయిన ఓ మాజీ సైనికుడు ఏకంగా తన కుటుంబానికి […]

చైనాలో కొత్తగా 22 వైరస్‌లు గుర్తింపు – హెనిపా ముప్పుతో ప్రపంచం మరోసారి హెచ్చరికలో

బీజింగ్: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ విజృంభణ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే… చైనాలో మరోసారి వైరస్‌ల విషయంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనా శాస్త్రవేత్తలు తాజాగా గబ్బిలాల్లో 22 కొత్త వైరస్‌లను గుర్తించారు. […]

ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు.. హైదరాబాద్‌లో సంచలనం

హైదరాబాద్‌ నగరంలో రోడ్డు భద్రతను ఉల్లంఘిస్తూ ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే యువత ఇలా ఇంకోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు ప్రయాణిస్తూ […]

ఉదయ్‌పూర్‌లో ఫ్రెంచ్ పర్యాటకురాలిపై లైంగిక దాడి కలకలం

ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక నగరమైన ఉదయ్‌పూర్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. యాడ్ షూట్ నిమిత్తం ఉదయ్‌పూర్‌కు వచ్చిన ఆ పర్యాటకురాలిపై ఓ […]

కేరళలో చేతబడి నిషేధ చట్టంపై వెనక్కితగ్గిన ప్రభుత్వం: హైకోర్టు ప్రశ్నల వర్షం

కేరళలో చేతబడి, క్షుద్ర పూజలపై నిషేధానికి సంబంధించి చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కీలకంగా స్పందించింది. ఇటువంటి చట్టాన్ని […]

ఒమన్ షాకింగ్ నిర్ణయం: ధనవంతులపై ఆదాయ పన్ను మొదలవుతోంది!

గల్ఫ్ దేశాల్లో కీలకమైన ఒమన్, ఒక చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. 2028 జనవరి 1 నుంచి దేశీయ పౌరులపై ఆదాయపు పన్ను (Income Tax) విధించబోతున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. […]

రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]

పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.

అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]

పల్నాడులో సింగయ్యను మింగేసిన అభిమానం,అది జగన్ వాహనమేనా…!?

పల్నాడు జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 18న నిర్వహించిన ర్యాలీలో ఒక వ్యక్తి మరణించాడు.మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద బాధితుడు ఈడ్చుకుని వెళుతున్నట్లు ఓ వీడియో […]