నెల్లూరు జిల్లాలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిల మధ్య పెరిగిన విభేదాలు తెరపైకి వచ్చాయి. లోకేష్ సమక్షంలో ఆనం అసంతృప్తిని బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.