మంగళగిరికి శుభవార్త.. నారా లోకేష్ తెచ్చిన రూ.140 కోట్ల కేంద్ర నిధులు, పానకాలస్వామికి రోప్‌వే, మ్యూజియం

మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్‌వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: స్టీరింగ్ ఊడిపడి బోల్తా పడిన టూరిస్టు బస్సు

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో టూరిస్టు బస్సు స్టీరింగ్ ఊడిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు చదవండి.

విజయవాడ–అమరావతి ప్రయాణికులకు శుభవార్త.. కరకట్టకు గుడ్‌బై, కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధం

విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వారికి భారీ ఊరట. కరకట్టపై ప్రయాణం తగ్గించేలా కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రానుంది. గుంటూరు చానల్ స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఏపీ రేషన్ కార్డుదారులకు నూతన సంవత్సరం గిఫ్ట్

ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా రేషన్ కార్డుదారులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. నేటి నుంచి కిలో గోధుమపిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది.

కుమారుడి మృతిని భరించలేక తండ్రి ఆత్మహత్య – వేమూరులో విషాదం

బాపట్ల జిల్లా వేమూరు మండలంలో కరెంట్ షాక్‌తో కుమారుడు మృతి చెందగా, ఆ వేదన తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అమరావతిలో విషాదం: మంత్రి నారాయణ సమావేశంలో రైతు గుండెపోటుతో మృతి

అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డు నిర్మాణంపై జరిగిన సమావేశం విషాదాంతంగా మారింది. మంత్రి నారాయణ సమక్షంలో రైతు రాములు గుండెపోటుతో మృతి చెందడంతో మందడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

తిరుపతి సంస్కృత వర్సిటీలో సంచలనం: విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల లైంగిక దాడి, వీడియో బెదిరింపులు

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగికదాడి, వీడియో రికార్డింగ్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు. కేసు నమోదు.

అచ్చెన్నాయుడు జగన్‌కు సవాల్: “దమ్ముంటే అసెంబ్లీకి రా… అక్కడే తేల్చుకుందాం”

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై దూకుడుగా స్పందిస్తూ అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. వీధుల్లో ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.

పొదిలిలో మరోసారి స్వల్ప భూకంపం.. తెల్లవారుజామున ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు

ప్రకాశం జిల్లా పొదిలిలో డిసెంబర్ 5 తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం ఏది జరగలేదు. ఏడునెలల్లో రెండోసారి భూకంపం రావడంతో స్థానికుల్లో ఆందోళన. నిపుణుల వివరణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.