ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైబ్రిడ్ యూనివర్సల్ హెల్త్ పాలసీతో 5 కోట్ల మందికి వైద్య సేవలు, 10 కొత్త మెడికల్ కాలేజీలు, గ్రీన్ టాక్స్ తగ్గింపు, మంగళగిరి గోల్డ్ క్లస్టర్, వరద నష్టాల పునరుద్ధరణ వంటి అంశాలకు ఆమోదం లభించింది.