ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.