అమరావతి రాజధానిలో ఐదు సచివాలయ టవర్లను కలుపుతూ 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. జీఏడీ టవర్‌లో సీఎం కార్యాలయం, మిగిలిన నాలుగు టవర్లు 39 అంతస్తులతో ఉంటాయి