ఏపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని, ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం చంద్రబాబు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జూలై 2న కుప్పంలో ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.