Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వచ్చింది. పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వంలో కదలికలు.

ఏపీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారమవుతుందా? సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల ఉపసంఘం ఏర్పాటై, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకోనుందన్న సంకేతాలు.