మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, ప్రభుత్వంపై విమర్శలు, బడ్జెట్ వ్యాఖ్యలు ఈ కథనంలో.
Tag: AP Government
అమరావతి బ్రాండ్కు ఊపిరి: విజయవాడలో ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం
అమరావతి బ్రాండ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆవకాయ’ పేరుతో సరికొత్త సాంస్కృతిక ఉత్సవాన్ని విజయవాడలో నిర్వహించనుంది. జనవరి 8 నుంచి 10 వరకు జరగనున్న ఈ ఫెస్టివల్లో సినిమా, సాహిత్యం, కళలు ఒకే వేదికపై సందడి చేయనున్నాయి.
శ్రీశైలం డ్యాంపై పెను ప్రమాద సూచనలు: ప్లంజ్పూల్లో 45 మీటర్ల గొయ్యి.. నిపుణుల కమిటీ అత్యవసర హెచ్చరిక
శ్రీశైలం డ్యాం ప్లంజ్పూల్లో 45 మీటర్ల లోతైన భారీ గొయ్యి వెలుగులోకి వచ్చింది. అండర్వాటర్ పరిశీలనలో డ్యాం అప్రాన్కు పెను ముప్పు ఉన్నట్లు నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించింది. తక్షణ మరమ్మతులు చేపట్టాలని కమిటీ హెచ్చరిక.
ఏపీ ప్రజలకు పండగే: స్వామిత్వ సర్వేతో ఇళ్లు-స్థలాలకు చట్టబద్ధ హక్కులు
ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ సర్వే వేగంగా కొనసాగుతోంది. ఇళ్లకు, స్థలాలకు అసలైన యాజమాన్య హక్కులు లభించడంతో ఆస్తులను అమ్ముకోవడం, రుణాలు తీసుకోవడం సులభం కానుంది.
Chandrababu Naidu: హైదరాబాద్లా ఎదగాలంటే అమరావతి విస్తరణ తప్పనిసరి..!
అమరావతి 29 గ్రామాలకు పరిమితం అయితే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విస్తరణ, రైతుల సహకారం, సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు సీఎం చంద్రబాబు కఠిన చర్యలు
రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన చర్యలు ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ సరిదిద్దడం, సీసీ కెమెరాలు, స్పీడ్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త: భార్యాభర్తల అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెద్ద శుభవార్త ప్రకటించింది. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తల సమస్యలను పరిష్కరించేందుకు అంతర్జిల్లా బదిలీలకు అనుమతి ఇచ్చింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్య గమనిక — ఆంధ్ర ప్రదేశ్ రేషన్ కార్డు లబ్దిదారులకు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు జాగ్రత్త! స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోని వారు, ఈకేవైసీ చేయకపోతే రేషన్ నిలిపివేయబడుతుంది. ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఏపీ మహిళా ఉద్యోగులకు ఊరట: రాష్ట్ర వ్యాప్తంగా 216 క్రెష్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం పని ప్రదేశాల్లో 216 క్రెష్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల సంరక్షణతో ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక ప్రణాళిక.
సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా: ఐపీఎస్ పదవికి స్వచ్ఛందంగా విరమణ
ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. డీజీపీకి రాజీనామా లేఖ పంపిన ఆయన, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తీసుకున్నదని స్పష్టం చేశారు. […]