ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా రూ.1200 కోట్ల నిధులు విడుదల చేసింది. హాల్ టికెట్లు, సర్టిఫికేట్ల సమస్యకు పరిష్కారం లభించింది.