సుప్రీంకోర్టు కీలక తీర్పు: టెట్‌ తప్పనిసరి – ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది టీచర్లపై ప్రభావం

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2009 తర్వాత నియమితులైన టీచర్లందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల టీచర్లు రెండు సంవత్సరాల్లో టెట్‌ పాస్ కావాలి. లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఏపీ మెగా డీఎస్సీ 2025లో క్రీడా కోటా కింద పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఇప్పటివరకు 890 నకిలీ సర్టిఫికెట్లు గుర్తించిన అధికారులు, అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెరిట్ జాబితాలో ఎంపికైన వారికి కాల్ లెటర్లు విడుదల కానున్నాయి.

ఏపీ మెగా డీఎస్సీ చివరి దశ – సర్టిఫికెట్ల పరిశీలనకు కీలక నిర్ణయం

ఏపీ మెగా డీఎస్సీ 2025 నియామకాలు తుది దశకు చేరుకున్నాయి. స్కోర్ కార్డుల తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 21, 22 తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తుది జాబితా, రెండో వారంలో పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. మొత్తం 16,347 పోస్టులకు 3.36 లక్షల మంది దరఖాస్తు చేశారు.

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.25వేలు నగదు, నెలకు రూ.2వేలు స్కాలర్‌షిప్ – ఇలా దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్న ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం. విజేతలకు రూ.25 వేల బహుమతితో పాటు నెలకు రూ.2 వేలు స్కాలర్‌షిప్. వివరాలు ఇక్కడ చదవండి.

ఐఐటీల్లో చేరిన విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రోత్సాహకం – స్వంత నిధులతో ఆర్థిక సహాయం

ఐఐటీల్లో సీట్లు పొందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి తన స్వంత నిధులతో రూ.1 లక్ష వరకు ఆర్థిక సహాయం ప్రకటించారు. నూజివీడు IIITకు మద్దతు, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వివరాలు ఇక్కడ చదవండి.

ఏపీలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు – సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్య పోర్టల్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభం, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అమలు లాంటి చర్యలు చేపట్టనున్నారు.

ఏ.పీ,ఎడ్‌సెట్‌ -2025 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలో బీ.ఈడీ, కోర్సు ల్లో ప్రవేశం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వ హించిన […]

ఆంధ్రప్రదేశ్ “లా-సెట్”, పి.జి,ఎల్.సెట్-2025 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్-2025, ఏపీ పీ.జీ,ఎల్‌సెట్-2025 ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.విద్యార్థులు తమ […]

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన ఏ.పి,మంత్రి నారా లోకేష్.

న్యూఢిల్లీ: ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ […]