ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో 53.4 లక్షల మంది పేరెంట్స్, టీచర్లు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ ఘనతను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ మంత్రి లోకేష్ ప్రకటించారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో 53.4 లక్షల మంది పేరెంట్స్, టీచర్లు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ ఘనతను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ మంత్రి లోకేష్ ప్రకటించారు.