నంద్యాల జిల్లాలో శిరివెళ్లమిట్ట సమీపంలో బస్సు టైర్ పేలి కంటైనర్ ట్రక్ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. 14 మందికి గాయాలు. పూర్తి వివరాలు.
Tag: AP Breaking News
కోనసీమలో మరో బ్లోఅవుట్: ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్, పాశర్లపూడి ఘటన జ్ఞాపకాలు
కోనసీమలో మళ్లీ బ్లోఅవుట్ భయం. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ONGC పైపులైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. 1995 పాశర్లపూడి బ్లోఅవుట్ జ్ఞాపకాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
ఏపీలో ఘోర రైలు ప్రమాదం: టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం, ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్ యలమంచలి వద్ద టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం. ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
చోడవరం కలకలం: జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతు బలి, వైసీపీ నేతల అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా చోడవరం గ్రామంలో వైఎస్ జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడుగురు వైసీపీ నేతల అరెస్ట్, ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరికలు పూర్తి వివరాలు.
రాష్ట్రంలో మావోయిస్టుల కదలిక సంచలనం: అరెస్టులతో కలకలం
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలిక ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో 30 మందితో సహా 50 మంది పట్టుబడటం కలకలం రేపింది.
సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా: ఐపీఎస్ పదవికి స్వచ్ఛందంగా విరమణ
ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. డీజీపీకి రాజీనామా లేఖ పంపిన ఆయన, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తీసుకున్నదని స్పష్టం చేశారు. […]
నెల్లూరులో జగన్ పర్యటనపై వివాదం: కేవలం 100 మందికే అనుమతి.
వైఎస్ జగన్ 3వ తేదీన నెల్లూరు పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన షరతులతోOnly 100 మందికి అనుమతి విధించారు. హెలిప్యాడ్ స్థలం దొరకకపోవడం, అనుమతుల్లో ఆలస్యం వంటి పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.