ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజుల్లో ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. రూ.125 రుసుము స్థానంలో రూ.900 వరకు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు నేరుగా బోర్డ్ సెకండరీ వెబ్సైట్లో ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు.
Tag: AP Board of Secondary Education
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు
AP 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల. నవంబర్ 13 నుంచి చెల్లింపులు ప్రారంభం. రెగ్యులర్, ఫెయిల్, ఒకేషనల్ విద్యార్థులకు వేర్వేరు గడువులు. పూర్తి వివరాలు తెలుసుకోండి.