ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ సీఎం జగన్ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. శాంతి భద్రతలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్లపై దాడులపై ప్రభుత్వాన్ని నిలదీశారు.