ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం కింద అగ్రహారం, ఈనామ్ భూముల సాగుదారులకు రూ.10,000 చొప్పున నిధులు జమ అయ్యాయి. మొత్తం 1,434 మంది రైతులకు రూ.1.43 కోట్లు బదిలీ. ఇంకా 814 మందికి నిధులు రాకపోవడానికి కారణాలు ఏమిటో వివరంగా తెలుసుకోండి.
Tag: AP Agriculture News
ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు భారీ భరోసా: అరటి, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై కీలక ఆదేశాలు
రాష్ట్రంలో అరటి, పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ధరలు, కొనుగోళ్ల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ అరటిని రైళ్ల ద్వారా ముంబై, కలకత్తాకు రవాణా చేయడం, మొక్కజొన్నకు ధరల వ్యత్యాస భర్తీ, పత్తి కొనుగోళ్ల వేగవంతం వంటి ముఖ్య చర్యలు.