చిత్తూరులో ఘోర ప్రమాదం – కంటైనర్‌ను ఢీకొట్టిన కారు, 6 మంది మృతి

ఇరువారం సర్కిల్ వద్ద భయానక రోడ్డు ప్రమాదం. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు చదవండి.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం: 50 అడుగుల లోయలో బస్సు కూలీ 15 మంది మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిత్తూరు యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో 50 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృతి, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ చర్యలు సాగుతున్నాయి.