ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం, పెన్షన్ పెంపు, ఉపాధి కల్పన వంటి పలు సంక్షేమ పథకాలను ప్రారంభించింది.