ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదలకు కేంద్రం పెద్ద అవకాశం. PM Awas Yojana-గ్రామీణ సర్వే గడువును నవంబర్ 5 వరకు పొడిగించబడింది. ఇళ్ల లేని కుటుంబాలు ఇప్పుడు తమ పేర్లను సర్వేలో నమోదు చేసుకోండి.