ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష విజయవంతం. ఫలితాలు జూలై 19న విడుదల కానుండగా, జూలై 21న ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.