ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ఫోటోగ్రాఫర్ గుత్తా సునీల్ కుమార్ జాతీయ స్థాయి “ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2025” అందుకున్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేశారు.
Tag: anu
ఏ.ఎన్.యూ,గ్రంధాలయానికి విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్:గోనుగుంట్ల.
డా.బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించారు. ఆయన గ్రంథాలయంలోని సేవలు, బడ్జెట్ మరియు పోటీ పరీక్షల ప్రణాళికలపై ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని, దీనికి ధన్యవాదాలు తెలిపారు.