ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం కింద అగ్రహారం, ఈనామ్ భూముల సాగుదారులకు రూ.10,000 చొప్పున నిధులు జమ అయ్యాయి. మొత్తం 1,434 మంది రైతులకు రూ.1.43 కోట్లు బదిలీ. ఇంకా 814 మందికి నిధులు రాకపోవడానికి కారణాలు ఏమిటో వివరంగా తెలుసుకోండి.
Tag: Annadata Sukhibhava
అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాలు: అర్హతలు, దరఖాస్తు విధానం, కీలక సమాచారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి ₹20,000 పెట్టుబడి సాయం అందించనుంది. ఇందులో ₹6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు కాగా, […]