మాధవ్ సేథ్ ప్రవేశపెట్టిన కొత్త దేశీయ బ్రాండ్ ‘ఏఐ+’, 4జీ మరియు 5జీ ఫోన్లను అద్భుతమైన ధరలకే లాంచ్ చేసింది. నోవా 5జీ, పల్స్ 4జీ ఫోన్ల ఫీచర్లు, ధరలు, అమ్మకాల వివరాలు తెలుసుకోండి.