ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల కోసం 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలును సీఎం చంద్రబాబు వేగవంతం చేశారు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రయోజనం కలిగే అవకాశం.
Tag: Andhra Pradesh Updates
పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదం: అయ్యప్ప మాల ధారణలో ఉన్న ఐదుగురు విద్యార్థుల మృతి
పల్నాడు జిల్లాలో గణపవరం సమీపంలో కారు–లారీ ఢీకొన్న ఘోర ప్రమాదం. అయ్యప్ప మాల ధారణలో ఉన్న విజ్ఞాన్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం. మంత్రుల స్పందన, పోలీసుల దర్యాప్తు వివరాలు.