మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
Tag: Andhra Pradesh Temples
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నూతన సంస్కరణలు | స్కానింగ్ పాయింట్ వద్దే ఉచిత లడ్డు ప్రసాదం
2026 కొత్త సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపైని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం కీలక సంస్కరణలు. రూ.500 దర్శన టికెట్ పొందిన వారికి స్కానింగ్ పాయింట్ వద్దే ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ.