India Under-18 Soft Tennis Team: యువ క్రీడాకారుడు రేవంత్‌కు చావలి సునీల్ రూ.25 వేల ప్రోత్సాహకం

ఇండియా అండర్-18 సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైన ఎన్టీఆర్ జిల్లా యువ క్రీడాకారుడు రేవంత్‌కు ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందించారు. క్రీడల వార్తలు.

గుంటూరులో ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడల పోటీలు

గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన దివ్యాంగుల క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు శారీరక పరిమితులు తమను ఆపలేవని నిరూపించారు. పరుగు, జావెలిన్ త్రో సహా అనేక విభాగాల్లో ప్రతిభ ప్రదర్శించారు.

అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ – ప్రపంచ స్థాయి క్రీడా సముదాయం త్వరలో

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతిలో “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” ప్రారంభమవుతోంది. 12 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మాణం జరగనుంది. స్థానిక ప్రతిభకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.