అమరావతి పరిధిలో రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లకు కొత్త రూపం | అమృత్ భారత్ పథకం

అమృత్ భారత్ పథకం కింద అమరావతి పరిధిలోని రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా అభివృద్ధి చెందుతున్నాయి. 80–95 శాతం పనులు పూర్తి, ప్రయాణికులకు త్వరలో ఆధునిక సౌకర్యాలు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి – ఏకంగా 14 ప్లాట్‌ఫాంలతో ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లోకి!

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 466 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం. ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 14కి పెంపు, ఆధునిక సౌకర్యాలు, 2027 నాటికి పూర్తి లక్ష్యం.