టిడిపి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కొత్త టైం టేబుల్ | ప్రతి నెల తప్పనిసరి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలకు ప్రత్యేక టైం టేబుల్ జారీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ పించన్లు, 5వ తేదీ పాఠశాలల తనిఖీ, 10వ తేదీ అన్నా క్యాంటీన్ భోజనం వంటి కీలక కార్యక్రమాలు తప్పనిసరి. పూర్తి వివరాలు చదవండి.

చిత్తూరు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ – వైఎస్ఆర్సీపీకి మరో షాక్

చిత్తూరు జిల్లా మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన సోదరుడు జోగి రాము కూడా అరెస్టయ్యారు. కేసు వెనుక ఉన్న రాజకీయ పరిణామాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

టీడీపీ అంతర్గత వివాదం: కేశినేని చిన్ని – కొలికపూడి శ్రీనివాసరావు మధ్య కలహం కొత్త మలుపు

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మళ్లీ కలహాలు భగ్గుమన్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆదేశాలు, పల్లా శ్రీనివాసరావుతో భేటీ రాజకీయ చర్చకు దారితీసింది.

అనంతపురంలో ఎన్డీఏ ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభ: చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తొలిసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనున్నాయి. ‘సూపర్ సిక్స్’ పథకాల విజయాలను ప్రజలతో పంచుకునే ఈ సభకు అనంతపురం వేదిక కానుంది.

అసెంబ్లీకి జగన్ హాజరు నిర్ణయం.. ఎదురుదాడికి సిద్ధమవుతున్న వైసీపీ

ఎన్నికల తర్వాత మొదటిసారి అసెంబ్లీకి హాజరయ్యే మాజీ సీఎం జగన్, లిక్కర్ కేసు, అవినీతి ఆరోపణలపై సభ వేదికగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిణామాల్లో ఇదొక కీలక మలుపు.

మీడియాపై వ్యాఖ్యలు అనుచితం: జగన్‌ను తప్పుబట్టిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్, జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మీడియా స్వేచ్ఛను హరించేలా ఉండే ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు.

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు గట్టిగా హెచ్చరిక!

జూలై 2025లో ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ కుట్రలపై గట్టిగా స్పందించాలని సూచించారు.

నెల్లూరులో జగన్ పర్యటనపై వివాదం: కేవలం 100 మందికే అనుమతి.

వైఎస్ జగన్ 3వ తేదీన నెల్లూరు పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన షరతులతోOnly 100 మందికి అనుమతి విధించారు. హెలిప్యాడ్ స్థలం దొరకకపోవడం, అనుమతుల్లో ఆలస్యం వంటి పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

పాయకరావుపేట: హాస్టల్‌లో బొద్దింక భోజనం.. హోంమంత్రి అనిత ఆగ్రహం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు స్వయంగా ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్వస్థలమైన పాయకరావుపేట నియోజకవర్గంలో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన అనిత, విద్యార్థినులతో […]