తిరుపతి జిల్లా తుమ్మలగుంట ఫ్లైఓవర్‌పై ఫోటోషూట్ నిర్వహించిన విద్యార్థులను డ్రోన్ కెమెరా పట్టుకుంది. బైక్‌పై పరారయ్యే ప్రయత్నంలో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడి చేశారు.