1993లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి 60 మంది సినీ ప్రముఖులు అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ, వారు ఇచ్చిన ఆసుపత్రి హామీ ఇంకా నెరవేరలేదా?
Tag: Andhra Pradesh News
ఉచిత బస్సు పథకానికి ముందే ఆర్టీసీలో అలజడి: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు, కీలక డిమాండ్లు
ఆగస్టు 15న మహిళల ఉచిత బస్సు పథకానికి ముందు RTCలో ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. పదోన్నతులు, ఖాళీల భర్తీ, బకాయిలు, వైద్య వసతులపై ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్లు.
చీలి సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ మద్దతు – పరామర్శతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం
పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పోలవరం డ్యామ్ కథ ఏమిటి..? 2027నాటికి పూర్తి చేయడం సాధ్యమేనా…!?
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ చరిత్ర, ఆలస్యాల కారణాలు, ప్రస్తుత పురోగతి మరియు 2027 నాటికి పూర్తి అవుతుందా అనే అంశంపై పూర్తి విశ్లేషణ.
వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం యువతకు మార్గదర్శకం: పార్టీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు
వైఎస్ జగన్ తాను రాజకీయాల్లోకి వచ్చిన విధానం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలు, అలాగే యువతకు ఇచ్చిన సందేశం గురించి వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగ భేటీలో వివరించారు.
చంద్రబాబు హెచ్చరిక: పార్టీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలకు టాటా చెప్పేదే!
అమరావతి:తెలుగుదేశం పార్టీని మరింత శ్రద్ధతో నడిపేందుకు నేతల కట్టుబాటును కీలకంగా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్న […]
చంద్రబాబు మ్యానిఫెస్టోపై వైసీపీ సమరశంఖం.. ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమానికి వైఎస్ జగన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి పెరుగుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు […]
అమరావతిలో పవన్ కళ్యాణ్ ఫైర్: జగన్కు తీవ్ర హెచ్చరిక
పవన్ కళ్యాణ్ విమర్శ: జగన్ నియంతృత్వ వైఖరికి మార్పే లేదని ఆరోపణ అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సభలో […]