ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో సమావేశం అనంతరం ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
Tag: Andhra Pradesh News
రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ | RBI కొత్త నిబంధనలు 2026
అప్పుల వసూలులో వేధింపులకు ముగింపు పలుకుతూ RBI కొత్త నిబంధనలు విడుదల చేసింది. రికవరీ ఏజెంట్లకు సర్టిఫికేషన్ తప్పనిసరి. జూలై 1, 2026 నుంచి అమలు.
చిత్తూరులో ఘోర ప్రమాదం – కంటైనర్ను ఢీకొట్టిన కారు, 6 మంది మృతి
ఇరువారం సర్కిల్ వద్ద భయానక రోడ్డు ప్రమాదం. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు చదవండి.
CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక చర్చలు
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ నిధులు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై కీలక చర్చలు జరిపారు.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: స్టీరింగ్ ఊడిపడి బోల్తా పడిన టూరిస్టు బస్సు
కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో టూరిస్టు బస్సు స్టీరింగ్ ఊడిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు చదవండి.
చిత్తూరులో బర్డ్ ఫ్లూ కలకలం.. అమ్మకాలపై ఆంక్షలు
చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభణ. వేల సంఖ్యలో కోళ్ల మృతి. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు.
జగన్ భద్రతలో లోపాలు నిజమేనా? కేంద్ర హోంశాఖ విచారణ కోరిన వైసీపీ
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి భద్రతలో లోపాలపై వైసీపీ ఆందోళన. జిల్లాల పర్యటనల సమయంలో భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్ర హోంశాఖకు లేఖ.
విజయనగరం: కస్టమర్ డాక్యుమెంట్లు పోగొట్టిన SBIకి భారీ జరిమానా
విజయనగరంలో SBI నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కస్టమర్ ఒరిజనల్ డాక్యుమెంట్లు పోగొట్టిన కేసులో వినియోగదారుల కమిషన్ రూ.3.20 లక్షల పరిహారం విధించింది.
ఏపీలో 20 లక్షల అసంఘటిత కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో అసంఘటిత రంగంలోని 20 లక్షల కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఉచిత వైద్య సేవలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. కాలేజీ చైర్మన్ వేధింపులే కారణమా?
తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులపై కేసు నమోదు.