ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల కుటుంబాలకు పెద్ద సహాయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లు విడుదల చేసింది. ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల కుటుంబాలకు పెద్ద సహాయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లు విడుదల చేసింది. ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది.