దావోస్ నుంచి లోకేష్ సంచలన ప్రకటన | ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు | విశాఖ, సీమకు శుభవార్త

దావోస్ వేదికగా ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. RMZ గ్రూప్ ద్వారా విశాఖ, రాయలసీమలో లక్ష కోట్ల పెట్టుబడులు. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, లక్ష ఉద్యోగాల అవకాశం.

కెనడా పర్యటనలో నారా లోకేశ్ కీలక సమావేశాలు – ఏపీకి భారీ పెట్టుబడుల అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం నారా లోకేశ్ కెనడాలో ప్రముఖ కంపెనీలతో భేటీలు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు వివరించిన మంత్రి.