ఏపీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారమవుతుందా? సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల ఉపసంఘం ఏర్పాటై, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకోనుందన్న సంకేతాలు.