ఆంధ్రప్రదేశ్లో పెట్ సీటీ స్కాన్ ఉచితంగా అందించేందుకు కీలక నిర్ణయం. గుంటూరు జీజీహెచ్లో 18 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరం. బయట ఆస్పత్రుల్లో రూ.10వేల నుంచి రూ.40వేలు అయ్యే పరీక్ష ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉచితం.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
ఆంధ్రప్రదేశ్లో పెట్ సీటీ స్కాన్ ఉచితంగా అందించేందుకు కీలక నిర్ణయం. గుంటూరు జీజీహెచ్లో 18 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరం. బయట ఆస్పత్రుల్లో రూ.10వేల నుంచి రూ.40వేలు అయ్యే పరీక్ష ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉచితం.