ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా రేషన్ కార్డుదారులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. నేటి నుంచి కిలో గోధుమపిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది.
Tag: Andhra Pradesh Government
ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.లక్ష విలువైన బైక్ ఫ్రీగా ఇచ్చే కొత్త పథకం
Andhra Pradesh Government నుంచి దివ్యాంగులకు శుభవార్త. రూ.లక్ష విలువైన మూడు చక్రాల బైక్ను ఉచితంగా అందించే కొత్త పథకం వివరాలు, అర్హతలు ఇక్కడ చదవండి.
రేషన్కార్డు లబ్ధిదారులకు గుడ్న్యూస్.. రూ.20కే గోధుమ పిండి
ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డు లబ్ధిదారులకు గుడ్న్యూస్. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది ప్రభుత్వం. పండుగల వేళ పేదలకు భారీ ఊరట.
ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు
ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఏపీలో వర్క్-ఫ్రమ్-హోమ్ ఉద్యోగాలు: AP Koushalam 2025 ద్వారా నిరుద్యోగులకు అవకాశం
AP ప్రభుత్వం AP Koushalam సర్వే ద్వారా నిరుద్యోగ యువతకు ఇంటి నుంచే వర్క్-ఫ్రమ్-హోమ్ ఉద్యోగాలు. 10వ తరగతి నుంచి PG వరకూ అర్హత, రిజిస్ట్రేషన్ & స్కిల్-టెస్ట్ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వ శుభవార్త – విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. గత వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన రూ.923.55 కోట్లను ట్రూడౌన్ రూపంలో మినహాయిస్తూ విద్యుత్ బిల్లుల భారం తగ్గించింది. నవంబర్ 2024 నుండి అక్టోబర్ 2026 వరకు యూనిట్కు 13 పైసల తగ్గింపు లభించనుంది.