అమాయక నిరుద్యోగుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి విదేశీ సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల లావాదేవీలతో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
Tag: Andhra Pradesh Crime News
జగ్గయ్యపేటలో Birthday Party హత్య: Instagramలో వీడియో పోస్ట్ చేసిన రౌడీ షీటర్ – పోలీసుల గాలింపు ముమ్మరం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పుట్టినరోజు వేడుకలో తలెత్తిన ఘర్షణ దారుణ హత్యగా మారింది. రౌడీ షీటర్ పిల్ల సాయి సస్పెక్ట్ షీటర్ నవీన్ రెడ్డిని కత్తితో హత్య చేసి, ఆ వీడియోలను Instagramలో పోస్ట్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.
ఏలూరులో దారుణం: రౌడీ షీటర్లు యువతిని కిడ్నాప్ చేసి సచివాలయంలో అత్యాచారం
ఏలూరులో ఇద్దరు రౌడీ షీటర్లు ఓ యువతిని కిడ్నాప్ చేసి గ్రామ సచివాలయంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు. దర్యాప్తు వేగవంతం.
చిత్తూరులో భారీ మోసం: రెండో భర్తగా నమ్మించి రూ.28 కోట్లు కాజేశాడు
భర్త, కొడుకు మరణంతో ఒంటరిగా మారిన నాగమణిని రెండో పెళ్లి పేరుతో మోసగించిన కుతంత్రం చిత్తూరులో బయటపడింది. కోటీశ్వరుడిని నమ్మిస్తూ రూ.28 కోట్ల ఆస్తిని కాజేసిన కేటుగాడు ఎలా మోసం చేశాడో తెలుసుకోండి.
కాకినాడలో 10 రోజుల క్రితం మిస్సింగ్ అయిన యువకుడు హత్యకు గురయ్యాడు – చెల్లితో చనువు కారణమా?
కాకినాడ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు కిరణ్ కార్తీక్ హత్యకు గురయ్యాడు. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న కోపంతో కృష్ణప్రసాద్, అతని స్నేహితుడు వినోద్ కలిసి దారుణంగా హత్య చేశారు. మట్టిదిబ్బలో పూడ్చిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మరోవైపు గుంటూరు జిల్లా చెవుటూరులో ఓ మనవడు ఆస్తి కోసం తన నాయనమ్మను హత్య చేసిన ఘటన నరరూప రాక్షసత్వానికి నిదర్శనం.