ADR తాజా నివేదిక ప్రకారం దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో మొదటి స్థానంలో, తమిళనాడు సీఎం స్టాలిన్ 42 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.