అచ్చెన్నాయుడు జగన్‌కు సవాల్: “దమ్ముంటే అసెంబ్లీకి రా… అక్కడే తేల్చుకుందాం”

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై దూకుడుగా స్పందిస్తూ అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. వీధుల్లో ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.

31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు – ఏపీలో వేడెక్కుతున్న చర్చలు

కేంద్రం ప్రవేశపెట్టిన 31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. చంద్రబాబు, జగన్ కేసుల ప్రస్తావనతో ఈ బిల్లుపై వేడెక్కిన వాదోపవాదాలు. జగన్‌కే ఎక్కువ ప్రమాదం ఉందన్న విశ్లేషణ.