ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలిక ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో 30 మందితో సహా 50 మంది పట్టుబడటం కలకలం రేపింది.