వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన సన్మానం

భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

విశాఖపట్నంలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సందడి – ట్రోఫీ టూర్‌తో ఉత్సాహం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్–2025 సందడి విశాఖలో మొదలైంది. ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది. విశాఖ వేదికగా భారత్‌తో సహా ఐదు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.