భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Tag: Andhra Cricket Association
విశాఖపట్నంలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సందడి – ట్రోఫీ టూర్తో ఉత్సాహం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్–2025 సందడి విశాఖలో మొదలైంది. ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది. విశాఖ వేదికగా భారత్తో సహా ఐదు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.