ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తొలిసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనున్నాయి. ‘సూపర్ సిక్స్’ పథకాల విజయాలను ప్రజలతో పంచుకునే ఈ సభకు అనంతపురం వేదిక కానుంది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తొలిసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనున్నాయి. ‘సూపర్ సిక్స్’ పథకాల విజయాలను ప్రజలతో పంచుకునే ఈ సభకు అనంతపురం వేదిక కానుంది.