‘షోలే’లో గబ్బర్ సింగ్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అమ్జాద్ ఖాన్ ఏనాడో టెలివిజన్ వెండితెరకు పోటీగా మారుతుందని చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమవుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన పాత ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.