ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. వికలాంగులకు పింఛన్ పెంపు, అనాథ పిల్లలకు ఏడాదికి రూ.30వేలు, అమరవీరుల విగ్రహాల ఏర్పాటుపై పూర్తి సమాచారం.