MS Dhoni Amaravati Visit: చంద్రబాబుతో భేటీ.. ఏపీలో క్రికెట్ అకాడమీపై కీలక చర్చ

భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9న అమరావతికి రానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీలో ఏపీలో క్రికెట్ అభివృద్ధి, క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశాలపై చర్చ జరిగే అవకాశం.

Chandrababu Naidu: హైదరాబాద్‌లా ఎదగాలంటే అమరావతి విస్తరణ తప్పనిసరి..!

అమరావతి 29 గ్రామాలకు పరిమితం అయితే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విస్తరణ, రైతుల సహకారం, సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.

అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ – ప్రపంచ స్థాయి క్రీడా సముదాయం త్వరలో

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతిలో “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” ప్రారంభమవుతోంది. 12 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మాణం జరగనుంది. స్థానిక ప్రతిభకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.

వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన సన్మానం

భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు 12 రోజులు – సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు

ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవుల తేదీల్లో మార్పు. మొదట 9 రోజులు మాత్రమే ప్రకటించిన సెలవులు, ఇప్పుడు 12 రోజులకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. తాజా వివరాలు ఇక్కడ చదవండి.

విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు వేగంగా – సంక్రాంతికల్లా పూర్తి లక్ష్యం

విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు వేగంగా సాగుతున్నాయి. హైటెన్షన్ టవర్ మార్పిడి, ల్యాండింగ్ పనులు డిసెంబర్ చివరికి పూర్తి చేసి, సంక్రాంతికల్లా రహదారి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బైపాస్ పూర్తయితే విజయవాడ ట్రాఫిక్ తగ్గి, గంటవరకు సమయం ఆదా అవుతుంది.

గల్లా జయదేవ్ రీఎంట్రీకి సంకేతాలు – టిడిపిలో తిరిగి చేరే అవకాశమా?

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ రీఎంట్రీకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, లోకేష్‌తో వేదిక పంచుకోవడం, కాణిపాకం ఆలయ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ టిడిపిలోకి చేరతారని ఊహాగానాలు బలపరుస్తున్నాయి.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం: ‘జీరో ఫేరు టిక్కెట్’ ఆదేశించిన సీఎం చంద్రబాబు

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ‘జీరో ఫేరు టిక్కెట్’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రయాణ వివరాలు, ఆదా అయిన డబ్బు వంటి సమాచారం టికెట్‌పై పొందుపరచాలని సూచించారు.

చంద్రబాబు హెచ్చరిక: పార్టీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలకు టాటా చెప్పేదే!

అమరావతి:తెలుగుదేశం పార్టీని మరింత శ్రద్ధతో నడిపేందుకు నేతల కట్టుబాటును కీలకంగా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్న […]